"గురువు సాక్షాత్తు కరచరణాదులతో నడయాడే ఈశ్వరుడు. గురువే ఈశ్వరుడు,
ఈశ్వరుడే గురువు. ఈశ్వరుడికి, గురువుకి ఒక్కటే తేడా. ఈశ్వరుడు సృష్ఠి,
స్థితి లయములనే మూడు పనులు చేస్తూ ఉంటారు, గురువు ఈ మూడూ చెయ్యనవసరంలేదు.
మనం గురువు నందు సంపూర్ణ విశ్వాసము ఉంచితే, భగవంతుడిలో చేర్చేందుకు కావలసిన
జ్ఞానాన్ని గురువు ఇస్తాడు. మనకి ఒక గురువు లభించనప్పుడు మాత్రమే
ప్రత్యక్షంగా భగవంతుని పాదములు పట్టుకోవాలి"
2, జనవరి 2016, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్ను పోస్ట్ చేయండి