నవీనము

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

వీర జవానుకు జోహార్లు

కర్ణాటక లొని హుబ్లీలొని వైద్య శాల  నుండి అంతిమ యాత్రకు లక్షల సంఖ్యలొ ప్రజలు తరలివచ్చారు. దాదాపు 7 కిలొమీటర్ల మేర రొడ్లు ప్రజలతొ నిండిపొయాయి. లాన్స్ నాయక్ అమర్ రహే అన్న నినాదంతో తొ హుబ్లీ మార్మొగిపొయింది.






Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy