ఈ మద్య జరిగిన పఠాన్ కోట్ ముష్కర దాడి గురించి అందరికీ తెలుసు,అందులో వీరోచితంగా పొరాడి పై ఫోటో లో నవ్వులు చిందిస్తూ వీర రసాన్ని ఆవిస్కరిస్తున్న ఈ వీర జవానే మన శైలేష్ గౌర్.
అసలు ఆ రోజు ఏమి జరిగిందంటే పఠాన్ కోట్ ఐర్ బేస్ ని కాపడ్డానికి 12 మండి గరుడ కమాండోలను పంపారు అందులో వారు 6 గ్రూప్ లు గా విడిపోయారు.అందులో ఒక గ్రూప్ గా గురుసేవక్ సింగ్ మరియు శైలేష్ గౌర్ వీరు ముందు వరస లో ఉండి వారి మీద కాల్పులు చేస్తూ వీరు యెదుర్కుంటున్నారు.ఉన్నట్టుoడి సింగ్ గారికి 3 బుల్లెట్లు తగిలి గాయపడ్డారు ,అలాగే చాలాసేపు పొరాడి ఇంకా ముందుకు వెల్ల లేక వీర స్వర్గాన్ని పొందారు.
ఆ సమయం లో కూడా బయపడకుండా మన శైలేష్ అతి కీలకమైన జెట్ యుద్ధ విమానస్తావరాన్ని కాపాడుతూ, దాదాపు 12 బుల్లెట్లు శరీరం లో దిగిన ,అంతటి వీరోచిత పోరాటం చేసారు.
ఇపుడు ఇలా చికిత్స తీసుకుంటూ ఆసుపత్రి లో ఉన్నారు.
మన దేశం కోసం ఎంతో పోరాటం చేసిన ఈ వీరుడికి మా మంచి మిత్రుడి సలాం.
అలాగే తను తొందరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తూ
మీ మంచి మిత్రుడు
కామెంట్ను పోస్ట్ చేయండి